యూపీ మళ్లీ బీజేపీదే..

118
modi
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమయ్యాయి. యోగీ సారథ్యంలోని బీజేపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. స్పష్టమైన మెజార్టీతో బీజేపీ..ఎస్పీని ఓడించింది.403 స్థానాల‌కు గాను.. కాషాయ పార్టీ 250 సీట్ల‌లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ కేవ‌లం 202 మాత్ర‌మే.

ఖ‌ర్‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌మాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాద‌వ్ లీడింగ్‌లో ఉన్నారు. గోర‌ఖ్‌పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. జ‌శ్వంత్ న‌గ‌ర్ నుంచి శివ‌పాల్ యాద‌వ్‌, డిప్యూటీ సీఎం కేశ్ ప్ర‌సాద్ మౌర్య‌లు కూడా లీడింగ్‌లో 30 ఏళ్ల‌లో యూపీలో వ‌రుస‌గా బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం ఇది రెండ‌వ సారి.

ఇక ఉత్తరఖండ్,మణిపూర్‌లో కూడా కాషాయ జెండా రెపరెపలాడింది. పంజాబ్‌లో ఆప్ విజయబావుటా ఎగురవేయగా గోవాలో బీజేపీ,కాంగ్రెస్ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది.

- Advertisement -