మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి..

602
ktr
- Advertisement -

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ.. ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ తరుపున గెలిచిన శానంపుడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిపై 42 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. అయితే విజయం సాధించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈ రోజు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

KTR

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆయనతో పాటు మంత్రిజగదీష్ రెడ్డి మరియు పలువురు హుజూర్‌నగర్ ఉపఎన్నికల ఇన్‌చార్జ్‌లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -