మొక్కలు నాటిన సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి..

918
green challenge
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి.

సిద్దిపేట సుడా కార్యాలయంలో మొక్కలు నాటారు రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా మరో ఇద్దరికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నలుమూలల విస్తరిస్తోందన్నారు.

green challenge

ఈ కార్యక్రమం లో సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగ సవిత ప్రవీణ్ రెడ్డి ,హార్టికల్చర్ అధికారి భాస్కర్ రెడ్డి, సుడా ఆఫీసర్ ప్రవీణ్, సుడా గ్రామాల సర్పంచ్ లు & ఎంపీటీసీలు, సుడా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొనగా సీపీవో శ్రీమన్నారాయణ, సుడా వైస్ చైర్మన్ (మున్సిపల్ కమిషనర్ ) శ్రీనివాస్ రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

SUDA Chairman mareddy ravinder reddy accepts green challenge…SUDA Chairman mareddy ravinder reddy accepts green challenge…

- Advertisement -