KTR: రాహుల్ చేతికే ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు

9
- Advertisement -

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జింకపై కుక్కలు దాడి చేసిన ఘటనపై స్పందించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయ‌ని ఎక్స్ వేదికగా స్పందించారు.

కంచ గచ్చిబౌలి మినీ ఫారెస్ట్‌ను రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలం ​​నష్టపోయింది అన్నారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. చాలా జింక‌లు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. ఆ జింక‌ల‌ను జ‌నాలు చేర‌దీసి.. వాటికి నీళ్ల‌ను అందిస్తున్నారు అని తెలిపారు.

 

Also Read:వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా?:హరీష్

- Advertisement -