పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఫాస్ట్ను స్కిప్ చేయవద్దని మీ కడుపు నిండుగా ఉంటే మెదడు మెరుగుగా పనిచేస్తుంది అని తెలిపారు.
మంచి నీరు తాగండి, హైడ్రేట్గా ఉండండి.. ఆ తర్వాతే పరీక్షా కేంద్రాలకు బయలుదేరండి అన్నారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా లేదా ప్రయాణానికి సమస్య ఎదురైనా, పోలీసుల సహాయం కోరండి…భయపడకండి అని చెప్పారు.
All my Young Friends appearing for tenth exams-
– Dont skip your breakfast- your brain works better when your tummy is full!
– Hydrate well
– Leave for your exam centres now!
– Ask for help from cops if you are stuck in traffic or having problems with your commute
-…— KTR (@KTRBRS) March 21, 2025
Also Read:హరిత భవిష్యత్ వైపు అడుగులు: సంతోష్ కుమార్