కేసీఆర్ ముందు కేంద్రం దిగొచ్చింది: హరీశ్‌రావు

62
- Advertisement -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్‌ కృషితో కేంద్రం దిగివచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైజాగ్ ఉక్కు గురించి సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చి…విశాఖ ఉక్కును అమ్మం…బలోపేతం కోసం కృషి చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ ఉక్కుపై ఏపీ అధికార‌ప‌క్షం, ప్ర‌తిప‌క్షం నోరు విప్పలేదు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఏపీ ప్ర‌జ‌లు, కార్మికుల ప‌క్షాన బీఆర్ఎస్ పోరాటం చేసిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్రంపై పోరు కొన‌సాగిస్తాం అని స్ప‌ష్టం చేశారు. ఇది ఏపీ ప్రజల విజయం…ఇది బీఆర్ఎస్‌ విజయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

కేసీఆర్‌ నిర్ణయంతో కేంద్రం దిగొచ్చింది :కేటీఆర్‌

KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు

నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు…

- Advertisement -