దేశంలో కొత్తగా 1,14,460 క‌రోనా కేసులు న‌మోదు..

140
corona
- Advertisement -

భార‌త్‌లో నిన్న 1,14,460 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… నిన్న 1,89,232 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339కు చేరింది. మరో 2677 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,46,759 కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,69,84,781 మంది కోలుకున్నారు. 14,77,799 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,13,22,417 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -