దేశంలో 24 గంటల్లో 75,760 కరోనా కేసులు…

238
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో 75 వేలు దాటాయి. గత 24 గంటల్లో 75,760 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరగా 25,23,772 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,25,991 యాక్టివ్ కేసులున్నాయి. 60,472 మంది కరోనాతో మృతిచెందారు.

దేశ‌ంలో ఇప్పటివరకు 3,85,76,510 టెస్టులు చేయగా గత 24 గంటల్లో 9,24,998 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -