దేశంలో 24 గంటల్లో 29,398 కరోనా కేసులు..

151
covid 19
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 29,398 కరోనా కేసులు నమోదుకాగా 414 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 97,96,770 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 3,63,749 యాక్టివ్ కేసులుండగా 92,90,834 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 1,42,186 కరోనా మరణాలు సంభవించాయి.

- Advertisement -