భారత్..కరోనా అప్‌డేట్

36
- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 2,29,175 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,355 మందికి పాజిటివ్‌గా తేలగా 26 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 57,410 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,43,35,977 మంది కరోనా నుండి కోలుకున్నారు.కరోనాతో ఇప్పటివరకు 5,31,424 మంది మృతిచెందారు.

Also Read:ఆర్సీబీని చిత్తు చేసిన కోల్ కతా

ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:Bhumika:అవకాశాలు ఎందుకివ్వరు?

- Advertisement -