- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 702 మంది మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946కు చేరింది.
ఇప్పటివరకు కరోనాతో 1,16,616 మంది మృతిచెందగా ప్రస్తుతం దేశంలో 7,15,812 యాక్టివ్ కేసులున్నాయి. 68,74,518 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా గత 24 గంటల్లో 79,415 మంది కరోనా నుండి కోలుకున్నారు.
- Advertisement -