నర్సన్న మృతి బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

258
kavitha
- Advertisement -

మాజీ నాయిని నరసింహరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కార్మిక పక్షపాతి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం బాధాకరం…. తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి ‌నర్సన్న అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు కవిత.

- Advertisement -