హిడింబ..వసూళ్లు ఎంతో తెలుసా?

54
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

మూడు రోజుల్లో 5.69 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. తొలి రెండు రోజులల్ఓ మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 70 శాతం బ్రేక్ ఈవెన్ రాబట్టింది.

Also Read:కాంగ్రెస్‌కు సీనియర్ల ముప్పు?

వికాస్ బ్రిలియంట్ మ్యూజిక్ అందించగా కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ సినిమాకు ప్లస్‌గా మారాయి. అశ్విన్ నటన మరింత హైప్ తీసుకొచ్చింది.

Also Read:హైకోర్టు సీజేగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

- Advertisement -