రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ ప‌రిహారం విడుదల..

250
gst
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల‌కు మ‌రో ద‌ఫా జీఎస్టీ ప‌రిహారాన్ని కేంద్రం విడుద‌ల చేసింది. జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి పరిహారం విడుదల చేసింది. 13వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 6వేల కోట్లు విడుద‌ల చేసింది. స్పెష‌ల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి రూ. 1336.44 కోట్ల ప‌రిహారం విడుద‌ల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ‌. ఈ ద‌ఫాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ. 1810.71 విడుద‌ల చేసింది.

- Advertisement -