జోగులాంబ గద్వాలకు సీఎం కేసీఆర్..

30
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు గద్వాలకు చేరుకోనున్న సీఎం..సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం,ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

21 ఏకరాల్లో రూ.52 కోట్లతో నూతన కలెక్టరేట్ భవనం నిర్మించారు. రూ.38 కోట్లతో నూతన ఎస్పీ కార్యాలయం నిర్మించారు. సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Also Read:కాకిదొండతో షుగర్ కు చెక్..

లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పర్యటనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.

Also Read:ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!

- Advertisement -