ఆఫీస్కు రాగానే ముద్దులాట.. వీడియో చూడండి
ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, వివిధ దేశాలలో అనేక ప్రైవేటు సంస్థలు అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి. అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక...
పాక్ నుంచి భారత్కి చేరింది..
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు టెస్టుల్లో అగ్రస్థానం చేరుకోవడంతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ అందించనున్న ప్రతిష్ఠాత్మక ‘గద’ భారత్ ఒడికి చేరింది. ఇండోర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన...
రామ్చరణ్కి కావాల్సింది హిట్ కాదు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను హోరెత్తించాడు. యావరేజ్ సినిమాలకు కూడా 40 కోట్ల రూపాయల క్లబ్లోకి చేర్చాడు. తన తోటీ ఫ్యామిలీ హీరోలంతా...
సచిన్ ఇచ్చిన కారు వద్దంది..
రియో ఒలింపిక్స్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, కాంస్య పతక విజేత.. రెజ్లర్ సాక్షి మాలిక్లతో పాటు 52 ఏళ్ల తర్వాత దేశం...
చీరకట్టుతో ఆకట్టుకునే స్నేహ పుట్టిన రోజు
పదేళ్ల పాటు పక్కింటమ్మాయి పాత్రలతో టాలీవుడ్-కోలీవుడ్ వెండితెరపై నవ్వుల పరిమళాలు వెదజల్లి దక్షిణాది ప్రేక్షకుల మనసులు దోచిన నటి స్నేహ. ఒకప్పటి సౌందర్యకు ప్రతిరూపంలా.. చక్కటి తెలుగుదనం ఉట్టిపడేలా నుదుటిపై బొట్టుతో, కాటుక...
సాక్షి మోసం చేసిందంటూ కేసు..
టీమిండియా వన్డే ఫార్మాట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ చిక్కుల్లో పడ్డారు. తనకు రావాల్సిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశారంటూ డెనిస్ అరోరా అనే వ్యక్తి గుర్గావ్...
రోబో 2.0కి ప్యాకప్ చెప్పిన శంకర్..
రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా...
మన మార్గం యుద్దం కాదు.. బుద్ధం
దేశ వ్యాప్తంగా దసరా సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్నోలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ...
అశ్విన్ స్పిన్కు కివీస్ విల… విల..
మూడో టెస్టులో టీమిండియా కివీస్పై 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. 475 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 153 పరుగులకే అలౌట్ అయింది. ఆట ఇంకా ఒకరోజు...
కార్యకర్తలను గుర్తుచేసుకున్న కేసీఆర్..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆనందోత్సాహల మధ్య కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుడి దయవలన కొత్త పరిపాలనా విభాగాలన్నీ విజయవంతమై...