తెలంగాణకు బాబు బై బై
ఎప్పుడు ముభావంగా కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు కంటతడి పెట్టారు. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో బాబు కళ్లల్లో పదే పదే నీళ్లు తిరిగాయ్. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బాబు...నలభై ఏళ్ల అనుబంధం...ఈ...
కాపీ కొట్టిన అవసరాల..!
టాలీవుడ్లో సంగీత దర్శకులు తమ సినిమాల్లోని పాటలను ఇతర భాషల నుంచి కాపీ కొట్టడం మనకు తెలిసిందే. ఈ విషయంలో లెటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ పోటీ పడిమరి ఒకరిని మించి మరోకరు ముందున్నారు....
ఒలింపిక్స్లో మరియప్పన్కు స్వర్ణం..
రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి.పురుషుల హైజంప్ విభాగంలో మరియప్పన్ తంగవేలు స్వర్ణం సాధించగా, మరో భారత అథ్లెట్ వరుణ్సింగ్ భాటి ఇదే పోటీలో కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో...
ఆటగాడిని కొట్టబోయిన అశ్విన్..
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కోపం కట్టలు తెంచుకుంది. మైదానంలోనే సహచర ఆటగాడిని దాదాపు కొట్టినంత పని చేశాడు. సహచర క్రికెటర్తో గొడవకు దిగి ఏకంగా భౌతిక దాడికే...
అతని శరీరమే ఓ అయస్కాంతం
ఆయన బాడీపై అయిదు కేజీల బరువు గల ఐరన్ బాక్సులు పెట్టినా జారీపోవు. ఆయన శరీరానికి స్పూన్లు, ఇనుప మేకులు అతుక్కుపోతాయి. తనకున్న వింత ప్రతిభతో జనాల్లో పాపులర్ అయ్యాడు మధ్య ప్రదేశ్కు...
ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే కల ఏదంటే!
కలలు కనడం మానవ సహజం. చిన్న,పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా,విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరో విధంగా ఉంటాయి. కలలు వచ్చినప్పుడు...
కొడుకు కోసం తండ్రయ్యింది..
సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ.... అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. అది అనుభవించే వచ్చే ఓ తియ్యని వరం.అందుకేమో ఓ కవి అన్నాడు "ఎవరు రాయగలరు అమ్మ...
కమలంతో ‘నారా’ ప్రయాణం
ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా, తాజాగా ఢిల్లీలో బీజేపీ, టీడీపీ...
‘లచ్చి’ టీజర్
వెన్నెల అనే పోగ్రాం నుండి ప్రతి ఇంటి ప్రేక్షకులకి దగ్గరయ్యిన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి. J9 4షోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ...
కేసీఆర్ వల్లే తెలంగాణ..
తెలంగాణ ఏర్పడదని ఆనాడు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్యమాన్ని వదిలేస్తే రాష్ట్రం వచ్చేదే కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సభలో చర్చించాలని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు....