వీళ్లిద్దరూ మందు మహిళలే…
సెలెబ్రిటీస్ జీవితాలంటే అందరికీ చాలా ఆసక్తే. అందులో హాట్ హీరోయిన్స్ & యాంకర్స్ గురించిన సీక్రెట్స్ తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉండడం సహజం. అందుకు తగ్గట్లుగానే హాట్ యాంకర్ అనసూయ ఒక చాట్...
‘మజ్ను’ అంటే చాలా గర్వంగా ఉంది
వరుస హిట్స్తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్ హీరో నాని 'మజ్ను'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'అంత:పురం', 'ఒకరికొకరు', 'నువ్వు నేను' రీసెంట్గా 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్', 'బీరువా' వంటి సూపర్హిట్ చిత్రాల్ని నిర్మించిన...
చంద్రబాబు- హరీష్ల వాగ్వాదం.. కేసీఆర్ జోక్యం
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ తొలి సమావేశంలో వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్న దశలో స్నేహపూర్వకంగా మెదిలితే సమస్యలు పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీంతో తెలంగాణ...
3 అంశాలపై తెలుగు చంద్రుల ఏకాభిప్రాయం
కృష్ణా జలాలపై ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రధానంగా 3 అంశాల ఏకాభిప్రాయానికి వచ్చామని కేంద్రమంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఇరు రాష్ర్టాలు ఈ భేటీలో తమ...
తెలుగు హీరో గదిలోకి రమ్మన్నాడు…
తెరపై జీవితం వేరు, తెర వెనుక జీవితం వేరు. సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అన్నిటినీ తట్టుకునే ధైర్యం ఉంటేనే ఇక్కడ నిలబడగలరు....
అక్టోబర్ 5న ‘లక్ష్మీ బాంబ్’
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం...
చంద్రులకు పువ్వులు పెట్టిన ఉమా భారతి..
ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై చర్చిచేందుకు అపెక్స్ కౌన్సిల్ దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలుగు...
భీమవారం టాకీస్ ‘అవంతిక’
భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "అవంతిక". ఈ చిత్రం...
రోడ్డున పడ్డ రజని ఫ్యామిలీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ ఈ మద్య వార్తల్లో పదే పదే వస్తుంది. సౌందర్య విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి..అయితే వీటిపై ఆమె క్లారిటీ...
ఐడియా కస్టమర్లు.. పండగ చేస్కోండి
రిలయన్స్ జియో రాకతో టాప్ మొబైల్ ఆపరేటర్లలో భయం మొదలైంది. ముఖ్యంగా ఎయిర్టెల్, ఐడియాలు కొత్త కస్టమర్లేమోకాని ఉన్న కస్టమర్లను కపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. రిలయన్స్కు చెందిన జియో డిసెంబర్ వరకు అన్లిమిటెడ్...