Friday, May 3, 2024

రాజకీయాలు

Politics

North Korea Executes Vice Premier Kim Yong Jin For Being ‘Anti-Party, Anti-Revolutionary Agitator

సరిగా కూర్చోలేదని ఉపప్రధానికి ఉరిశిక్ష

కోపమొస్తే ప్రజల్నే కాదు.. అధికారులు, మంత్రులు తేడా లేకుండా ఎవర్నైనా అంతం చేయగలమని ఉత్తరకొరియా ప్రూవ్ చేసింది. మిలిటరీ డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ ను గౌరవించడం లేదని.. ఆయన ఆదేశాలను సరిగా...

చంద్రబాబు హైరానా..

రెండు రాష్ట్రాల్లోనూ సంచలన రేపిన ఓటుకు నోటు కేసులో పునర్విచారణకు ఎసిబి కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమేయంపై విచారించి సెప్టెంబర్‌ 29వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఎబిసిని...

కో…కో…..కొకైన్‌..

ప్రముఖ శీతలపానీయాల కంపెనీ కోకాకోలా ప్లాంట్‌లో కొకైన్ బయటపడటం సంచలనం రేపింది. దాదాపుగా 370 కిలోల కొకైన్‌ను దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న...
Telangana TRS MP Kavitha Over Nizam sugar factory

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం

నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్లే చెరకు రైతులకు కష్టాలు...

భారీగా పెరిగిన పెట్రో ధరలు

వాహనదారులకు భారీ షాక్. కొంతకాలంగా తగ్గుతు వస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ 3.38 పైసలు పెరగగా,డీజిల్‌ పై రూ.2.6 పెరిగింది. ప్రతి 15 రోజుల కోసారి...

అఖిలేష్‌ ఐటెంలకు రూ. 9 కోట్లు..

టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించాడు. ఈ ఖర్చు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ఖర్చు చేయడం జరిగిందని...

కోట్లు ఖరీదు చేసే బల్లులు…

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు...
This Guy Speech On Pawan Kalyan & Chiranjeevi Will Make You Shock At Bangalore.

చిరు, పవన్ లకు అక్షింతలు

మెగాస్టార్‌ చిరంజీవి సామాజిక న్యాయంతో 2009లో  రాజకీయ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. సామాజిక న్యాయంపేరిట ప్రేమే లక్ష్యం... సేవే మార్గం అనే సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో...

పాత భవనాలను ఖాళీ చేయండి…

హైదరాబాద్ లో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. వర్షం కారణంగా మృతిచెందడం దురదృష్టకరమన్నారు. వారికి తన ప్రగాఢ...

ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నగరంలో కురిసిన వర్గాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్గాల వల్ల ప్రాణనష్టం సంభవించడం...

తాజా వార్తలు