Thursday, May 2, 2024

రాజకీయాలు

Politics

ఇన్నోవేషన్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

స్టార్టప్‌లకు చక్కని వేదికగా టీ-హబ్ ఇంక్యుబేటర్ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్ నేడు నగరంలోని రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ప్రారంభమైంది. ఆగస్ట్ ఫెస్ట్‌ను ప్రారంభించిన కేటీఆర్...ఇన్నోవేషన్ సెంటర్‌గా...

పంచాంగం….03.09.16

పంచాంగం..శనివారం, 03.09.16 ?దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం ?తిథి శు.విదియ ప.3.05 వరకు తదుపరి తదియ ⭐నక్షత్రం ఉత్తర ప.1.56వరకు తదుపరి హస్త ?వర్జ్యం రా.11.04 నుంచి 12.51 వరకు ?దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.29 వరకు ?రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు ?యమ గండం ప.1.30...

తిరుమల సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న...

మోడీని బాగా వాడుకుంటున్నారు..

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి...
venkannaaa

వెంకన్నకు కాళోజీ పురస్కారం

వాస్తవిక ప్రపంచాన్ని తన పాటల రూపంలో ప్రజల ముందుంచే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును వెంకన్నకు ప్రభుత్వం అందజేయనుంది....

యువతకు అండగా ‘జాగృతి’

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించింది.లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అశోక్‌ నగర్‌లో ఏర్పాటుచేసిన జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేంద్ర మంత్రి...

చావు అంచుల దాకా…

గుజరాత్‌లో ఓ మహిళ చావు అంచుల దాక వెళ్లి వచ్చింది.పట్టాలు దాటే ప్రయత్నంలో ఒక్క క్షణం ఆలస్యమైన ఆ మహిళ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయి ఉండేది. ప్లాట్‌ ఫాం...

వైఎస్‌కు ఘన నివాళి

ప్రజానేతగా, ప్రజల మనిషిగా సుదీర్ఘ ప్రజా జీవనయానంలో చెరగని ముద్ర వేశారు వైఎస్‌. మూడు దశాబ్దాలకు పైబడిన ప్రజాప్రాతినిథ్య ప్రస్థానంలో ఒడుదొడుకులెదుర్కొని, పేదల కష్టాలను అతి సమీపం నుంచి చూసి చలించిన రాజకీయ...
Nandamuri Harikrishna

హ్యాపి బర్త్ డే టు సీతయ్య

తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫ్యామిలీలలో నందమూరి, మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు కుంటుంబాలకు సంబంధించిన ఇద్దరు ప్రముఖుల పుట్టిన...
Rio Olympic Athlete From Kenya Brings Electricity To Her Village With Her Gold-Winning Feat

పతకం గెలిచింది.. కరెంటు తెచ్చింది..

రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్ లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి...

తాజా వార్తలు