13న ‘నీతోనే నేను’
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్...
యూపీఎస్సీ-2022 ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ యూపీఎస్సీ-2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలను తాజాగా విడుదల చేశారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 933మందిని ఎంపిక...
వీరమాచినేనికి చైనాలో అరుదైన గౌరవం..
తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లకు బీపీ పెంచి వారికి నిద్రలేకుండా చేస్తున్న వ్యక్తి వీరమాచినేని రామకృష్ణ. ఎక్కువ ఫ్యాట్తో ఎక్కువ ఆరోగ్యం అంటూ విజయవాడ వాసి సృష్టించిన కొత్త డైట్ ప్లాన్ ఏపీ,తెలంగాణలో సంచలనంగా...
ఓటమితో ప్రారంభించి..ఓటమితోనే ముగించారు
ఓటమితో ఇంగ్లాండ్ సిరీస్ను ప్రారంభించిన కోహ్లీ సేన ఓటమితోనే సిరీస్ను ముగించింది. వరుస ఓటములతో టెస్టు సిరీస్ కొల్పోయి ఇంటా,బయట విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా చివరిదైన ఐదో టెస్టులోనూ ఓటమి పాలైంది. భారీ...
హరీష్ శంకర్ ‘వాల్మీకి’లో శ్రీవిష్ణు..
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇటివలే ఈమూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. 2014లో తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ మూవీని రిమేక్ చేయనున్నాడు....
వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత..కేసీఆర్దే
దేశంలోని రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులకు పెట్టుబడి అందించే రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన హరీష్...చెక్కులు,పట్టాదారు పాసు పుస్తకాలను...
చాప్టర్ క్లోజ్.. బయటకు రావడం కష్టమే ?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అష్టదిగ్బంధంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఒకవైపు స్కిల్ స్కామ్, మరోవైపు క్వాష్ పిటిషన్, ఇంకోవైపు మరికొన్ని కొత్త కేసులు.. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు....
NDA:భారత్ మా తుజే సలామ్ పాట విడుదల
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ మా తుజే సలామ్ అనే కొత్త పాటను విడుదల చేశారు. ఈ పాటను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్ సోమవారం...
వినయ విధేయ రామ…ప్రీ రిలీజ్ ఈవెంట్
మెగాపవర్ స్టార్ రామ్చరణ్-మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. డీవీవీ దానయ్య నిర్మాతగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమాపై అంచనాలను...
పంతం…బిగ్గెస్ట్ హిట్
యాక్షన్ స్టార్ గోపీచంద్-మెహరీన్ కాంబినేషన్లో కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పంతం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. గోపిచంద్...