Sunday, May 19, 2024

తాజా వార్తలు

Latest News

కార్తికేయ…భజే వాయు వేగం

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...

వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం

వరంగల్‌ కాంగ్రెస్‌లో ముసలం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ఎంపిక చేసిన దగ్గరి నుండి విమర్శలు చేస్తూ వస్తున్న నాయకులు ఇప్పుడు తమ స్వరాన్ని తీవ్రం చేశారు. వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్...

కన్నప్ప షూట్ పూర్తి చేసిన అక్షయ్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి...

గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన నూతన వధువరులు, జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా లో నూతన వధువరులు గాడ్గే ధీరజ్ వైష్ణవి మొక్కలు నాటారు, ముఖరా కె సర్పంచ్...

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో కపిల్ సిబాల్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కపిల్ సిబాల్‌కు 1066 ఓట్లు రాగా, ఆయన...

KTR:ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి స‌మావేశంలో మాట్లాడిన కేటీఆర్... కేకే, కడియం ఇలాంటి నాయకులు...

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ‘భార‌తీయుడు 2’

ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి...

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. మొదటి స్థానంలో పార్వతీమన్యం జిల్లా నిలవగా.. చివరి...

ఓటీటీలో భోళా శంకర్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కగా తమన్నా చిరుతో రొమాన్స్ చేసింది....

KCR:మంత్రికే రైతుబంధు రాలేదు

ఎన్నికల వేళ రైతు బంధుపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర...

తాజా వార్తలు