ఓటీటీలో భోళా శంకర్!

10
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కగా తమన్నా చిరుతో రొమాన్స్ చేసింది. కీర్తి సురేష్…చిరుకు సోదరిగా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కి కానుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని తొలిసారి చిరంజీవి ఇమిటేట్ చేశారు.

Also Read:విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్!

- Advertisement -