సెల్ఫీ లవర్లకు శుభవార్త…
ఒకరి ఫోటో మరొకరు తీసే రోజులు పోయి ఎవరికి వారే తమ సెల్ఫీలు దిగే రోజులు వచ్చాయి. దగ్గితే సెల్ఫీ..తుమ్మితే సెల్ఫీ..నవ్వితే సెల్ఫీ..ఏడిస్తే సెల్ఫీ ఇలా చెప్పుకుంటూ పోతే చేతిలో సెల్లు..మంచి బ్యాక్గ్రౌండ్...
‘సాహో’ జంటకు ఫిదా అయిన ఫ్యాన్స్..
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఆగష్టు 15 అని తెలిసిందే....
ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి…
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథం(నరేగా)ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం ప్రారంభోత్సవ...
జియో రూ.149.. బీఎస్ఎన్ఎల్ రూ.2 మాత్రమే
దేశీయ టెలికంలోకి జియో ఎంట్రీ తరువాత మొబైల్ టారిఫ్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెల్కోలన్నీ దిగివచ్చి చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ...
సూపర్ స్టార్ కు షాక్.. టీవీ చానల్లో దర్బార్ మూవీ
సూపర్ స్టార్ రజీనికాంత్ నటించిన చిత్రం దర్బార్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార, నివేధా థామస్ లు కథానాయికలుగా...
ఆ ఇద్దరు స్టార్లు కోర్టును ఆశ్రయించారు
స్టార్ హీరోలకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారు ఏం చేసినా గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కోర్టును ఆశ్రయించడంతో వారి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమ...
గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇచ్చే..’మంత్ ఆఫ్ మధు”
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన,...
పూర్తిస్ధాయి మెజార్టీతో కేసీఆరే సీఎం:అసద్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. టీఆర్ఎస్కు అండగా మజ్లిస్ అంటుందని స్పష్టం చేశారు. మరికాసేపట్లో కేసీఆర్ని కలవబోతున్నానని ట్వీట్...
ఎస్వీబీసీ చైర్మన్ గా ఢమరుకం దర్శకుడు?
ప్రముఖ నటుడు పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ మహిళా ఉద్యోగితో ఫోన్ లో అసభ్యపదజాలంలో మాట్లాడగా..ఆ ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో పృధ్వీపై...
Rahul:ఉచిత్ విద్యుత్, నిరుద్యోగ భృతి
కర్ణాటక ఎన్నికల ప్రచారం తారాస్ధాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా ఎన్నికల ప్రచారంలో తలమునలవుతుండగా తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్,...