Saturday, April 27, 2024

తాజా వార్తలు

Latest News

ms-dhoni-untold-story

‘ధోని’ పాక్ లో ఆడటం లేదు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా తెరకెక్కిన ధోని బయోపిక్‌ ‘ధోని:ది అన్‌టైటిల్డ్‌ స్టోరీ’ విడుదలపై పాక్ ప్రభుత్వం నిషేదం విధించింది. యూరీ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతదేశంలో ఉన్న పాక్‌ నటులు వెంటనే అక్కడకు...

ఎయిర్‌టెల్‌.. ఎక్కడైనా ఫ్రీ

టెలికాంలో జియో రాకతో ఆకాశంలో ఉన్న డేటా టారిఫ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. రిలయన్స్ సంస్థ ఎప్పుడైతే జియో ఆఫర్ ప్రకటించిందో అప్పటి నుంచి తమ మొబైల్  వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి టెలికాం...

అక్టోబర్‌ 7న ‘ఈడు గోల్డ్‌ ఎహే’

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న...

`ప్రేమమ్` పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ ,మడొన్నా సెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర...

విజయదశమి కానుకగా ‘జాగ్వార్‌’

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి...

యాదాద్రి చరిత్రలో నిలిచిపోవాలి

వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్బుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్దం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష...

రెండు రోజుల్లో 400 అక్రమ కట్టడాల కూల్చివేత

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు రోడ్లు ఇతర మౌళిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో...

నా వల్లే కోహ్లీ ఆట మెరుగయ్యింది…

2010లో విరాట్‌ కోహ్లి, నెహ్రా, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా సహా కొంత మంది ఆటగాళ్లు నన్ను కలిసి మేం 30-40 పరుగులు చేసిన తర్వాత అవుట్‌ అయిపోతున్నానని, ఏం చేయాలో చెప్పమని...

తిరుమలలో అగ్ని ప్రమాదం…

శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు పోటు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. పోటులో వడ ప్రసాదాలు తయారు చేస్తుండగా...
Modi’s Restraint Toward Pakistan

పాక్‌కు వాల్ స్ట్రీట్ వార్నింగ్‌..

ఉరీ ఘటనల నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్‌ తెస్తున్న ఒత్తిడిపై అంతర్జాతీయ సమాజం స్పందిస్తోంది. ఇప్పటికే యూఎన్‌లో పాకిస్తాన్‌ వైఖరిని ఎండగట్టిన భారత్‌కు పలు దేశాలు మద్దతు తెలిపాయి. అదేవిధంగ పాకిస్తాన్‌ను పెంచి...

తాజా వార్తలు