దేశంలో 80శాతం నీళ్లు వ్యవసాయనికే..
భారతదేశంలో 80శాతం నీటిని వ్యవసాయనికే వినియోగిస్తున్నారని అన్నారు కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డ్ ఛైర్మెన్ ఆర్.కే. గుప్తా. హైదరాబాద్ లోని హోటల్ మారియట్ లో 24వ హైడ్రో 2019 అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది....
ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: విద్యార్ధి జేఏసీ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. నిజామాబాద్లో అరవింద్ ఫోటోకి కొమ్ములు పెట్టి విద్యార్థి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన...
‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి షాలిని పాండే కథానాయికగా నటిస్తుంది. జి.ఆర్.కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం...
పౌరసత్వ సవరణ చట్టం…కేంద్రానికి సుప్రీం నోటిసులు
పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులు పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కేంద్రప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
తదుపరి విచారణను...
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ..
ఈ రోజు హైద్రబాద్లోని హోటల్ తాజ్కృష్ణలో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్-ఇండియా డిఫెన్స్ ఒప్పందాలపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా...
సిద్దిపేట డీసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు
సిద్దిపేట డీసీపీ గోవింద నర్సింహారెడ్డి ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు. సిద్దిపేటలోని తన నివాసంతో పాటు కామారెడ్డి, అదిలాబాద్, హైదరాబాద్ లోని తన నివాసాలపై ఏక కాలంలో రైడ్ చేస్తున్నారు. బంధువులు,...
మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాధరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం...
నాగచైతన్య, సమంత @5
నాగ చైతన్య సమంత ఏమాయ చేసావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే ఇప్పటి వరకు వీళ్లు నాలుగు సినిమాల్లో...