సన్నీ లియోన్ వెలివేత
ఎవరైనా తమ సొంతవూరు నుండి బయటకు పోయే మంచి పేరు తెచ్చుకుంటేనో, లేదా ఓ పెద్ద స్టార్ అయితేనో ఆ ఊరి వాళ్ళు వారి గురించి మాట్లాడుకోవడం , లేదా చిన్న పిల్లలకు...
రియల్ ఎస్టేట్ లోకి సమంత…
శరవేగంగా స్టార్ హీరోయిన్ అనిపించుకొన్న కథానాయికల్లో సమంత ఒకరు. ఆమె ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మాయ పడేసింది. రెండో సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది....
అప్పుల్లో శ్రీను వైట్ల?…
మొన్నటిదాకా ఆయన సక్సెస్ఫుల్ దర్శకుడు. మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి బడా హీరోలు సైతం ఆయన వెంట పడ్డారు. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన రెండు ఫ్లాప్లు ఆయన ఇమేజ్ని మసకబారేలా చేశాయి.
ఒకప్పుడు...
సింగర్ సునీత షాకింగ్ డెసిషన్?
అందాల గాయని సునీత ఓ షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా ఛాన్సులు వెంటపడినా… వాటిని కాదనుకుని మరీ ఈ లఘుచిత్రం చేస్తుండటం విశేషం.
టాలీవుడ్లో ఎందరు గాయనీమణులున్నా సునీత...
హెడ్ కానిస్టేబుల్ పాటకు దుమ్మురేపిన కత్రీనా..
చికిన చమ్మేళీ అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చేసిన డ్యాన్సు ఇప్పటికీ దమ్ములేపుతూనే ఉంది. తాజాగా మరోసారి తన డాన్సులతో రెచ్చిపోయి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా విడుదలైన 'బార్...
వశిష్టి దేవి.. శ్రేయ
2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ పుట్టిన రోజు నేడు. నటిగానే కాకుండా ఉంటే డాన్సర్ గా కూడా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకుంది శ్రేయ. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే...
ఎన్టీఆర్’ఇజం’..!
జనతా గ్యారేజ్ విజయంతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓ సినిమాకు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్...
కస్టమర్లకు జియో షాక్..
ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందిస్తున్నట్లు ప్రకటించి, ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన రిలయన్స్ జియో.. తాజాగా మరో షాకిచ్చింది. రిలయన్స్ జియో సిమ్ నూ యాక్టివేట్...
కట్నం కావాలా బాబు…
ఎన్టీఆర్ని కట్నం అడగలేదు...ఆయన ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంచు లక్ష్మీతో కలిసి మోహన్ బాబు....చంద్రబాబును కలిశారు. తన పెళ్లి రోజు సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. 23 ఏళ్లకే...
టీఆర్ఎస్తోనే ఏపీకి న్యాయం జరుగుతుంది..
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీకి తమ వల్లే న్యాయం జరుగుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి టీఆర్ఎస్ న్యాయం చేయగలదని.....