24మందిపై వేటు వేసిన కాంగ్రెస్..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 24 మందిపై వేటు వేసింది కాంగ్రెస్. ఇందులో చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ గా పోటీచేస్తున్న వారిని ఆరు సంవత్సరాలు బహిష్కరించారు. వీరిలో 19మంది రెబల్...
టీఆర్ఎస్ అభ్యర్దులతో సీఎం కేసీఆర్ భేటీ..
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన 107మంది అభ్యర్దులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్దులను ఢికొట్టే విధానంపై అభ్యర్దులకు దిశానిర్దేశం చేయనున్నారు....
మహాకూటమి..మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ
మహాకూటమి..ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎద్దేవా చేశారు హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తున్నాయని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసద్..చంద్రబాబు,కాంగ్రెస్తో జతకట్టడం...
మెల్బోర్న్ టీ20 వేదికగా టీఆర్ఎస్ ప్రచారం..
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన రెండో టీ20 వర్షార్పణం అయింది. భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా టీఆర్ఎస్ను గెలిపించాలంటూ ప్లకార్డులు...
నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరించాలి
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నల్గొండ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధి చేసే వారిని గెలిపించేందుకు సరైన తీర్పు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్...
వివిధ భారతీయ భాషల్లో టీఆర్ఎస్ పార్టీ వినూత్న ప్రచారం
వివిధ భాషల్లో కరపత్రాలు, ఎఫ్ ఎం ప్రకటనలు, పోస్టర్లతో సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారాన్ని విసృతం చేసింది....
హరీష్ను లక్ష మెజార్టీతో గెలిపించండి:కేసీఆర్
మంత్రి హరీష్ను లక్ష మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేట ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ అనంతరం ప్రజలను...
హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందిః సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ నగరంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు సిటి పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలైన పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పటిష్ట బందొబస్దు ఏర్పాటు చేశామన్నారు. . వృద్దులు, వికలాంగుల కొరకు...
సైనికుల్లా పనిచేయండి :కేటీఆర్
గత పాలకుల అసమర్థ వైఖరి వల్లే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బారిన పడిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్ దివ్యాంగుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలు...
తొలి ఫలితం భద్రాచలం..చివరిగా శేరిలింగంపల్లి
తెలంగాణలో రేపు వెలువడే ఫలితాల కోసం ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడనేది రేపటితో తెలియనుంది. ఈసందర్భంగా రేపు ఉదయం 8నుండి కౌటింగ్ ప్రారంభంకానుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి...