రిపబ్లికన్ అభ్యర్థిగా వివేక్ రామస్వామి!
త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు భారత్కు చెందిన వివేక్ రామస్వామి. రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ వెల్లడించారు. రిపబ్లికన్...
న్యూయార్క్లో టిక్టాక్పై నిషేధం
చైనా సోషల్ మీడియా టిక్ టాక్పై న్యూయార్క్లో నిషేధం విధించారు. న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్టాక్ను బ్యాన్ చేశారు. సాంకేతిక నెట్వర్క్లకు భద్రతా...
నైజీరియాలో 26 మంది సైనికుల మృతి..
నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది .ముష్కరుల దాడిలో 26 మంది సైనికులు మృతిచెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డవారిని రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూడా కూలిపోయింది.
గత కొంత కాలంగా నైజీరియా సైన్యం క్రిమినల్...
ప్రపంచ అవయవ దాన దినోత్సవం..
అన్ని దానాలకు మించింది ఏంటి..? అన్నదానం..విద్యాదానం ఇలా అవసరాన్ని బట్టి చెప్పుకుంటాం..కానీ ప్రాణదానాన్ని మించింది ఏదైనా ఉంటుందా…? ఏదీ ఉండదు..అలా ప్రాణదానం చేసే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యం.. అవును మనం మరణించినా...
అంతర్జాతీయ యూత్ డే..
ఇవాళ అంతర్జాతీయ యువజన దినోత్సవం. ప్రతీ ఏటా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు.ఆస్ట్రియాలోని వియన్నాలో 1991లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మొట్టమొదటి సెషన్కి హాజరైన యువత ఇంటర్నేషనల్...
Whatsapp:అదిరే ఫీచర్
స్మార్ట్ అరచేతిలోకి వచ్చిన తరువాత ప్రతిదీ కూడా సులభతరం అయింది. ఎలాంటి సమాచారం అయిన కూడా ఒక్క స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సులభంగా తెలుసుకుంటున్నాము. ఇక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ఫోన్...
Chandrayaan 3:చంద్రుడి ఫోటో షేర్ చేసిన ఇస్రో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ స్పేస్క్రాఫ్ట్ తీసిన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-3లో ఉన్న ల్యాండర్...
ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా భారత్
76 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను అందుకుంటోంది భారత్. ఈ ఏడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి,సంస్కరణలతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ముఖ్యంగా దేశంలో తయారీ రంగానిక...
ప్రపంచం మెచ్చిన…. భారతదేశం
కష్టించే జీవుల కరువులేదిక్కడ. మట్టిని బంగారం చేసే కర్షకుడున్నాడిక్కడ.. గనుల్లో నల్ల బంగారం తీసే పనిమంతులున్నారిక్కడ.నదులకు కొదువలేదిక్కడ.. అందుకే ఒకప్పుడు దేశం అభివృద్ధి చెందుతున్న దేశం..కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్రరాజ్యాలతో పోటీ...
మొరాకోలో ప్రమాదం..24 మంది మృతి
మొరాకోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా పడిన సంఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు. డెమ్నాట్ అనే పట్టణంలోని వీక్లీ మార్కెట్కు ప్రయాణీకులను తీసుకెళుతున్న మినీబస్సు బోల్తా పడడంతో...