డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?
సాంకేతికత అదే టెక్నాలజీ మన నిత్యజీవితంలో భాగస్వామ్యమై పోయింది. వినోదం నుండి విశ్రాంతి వరకు, చదువుల నుండి ఉద్యోగాల వరకు ప్రతిది డిజిటలే. ఇక ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత డిజిటల్...
లంకలో సైకిళ్లకు పెరిగిన గిరాకీ!
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకుంటున్నారు.
దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో వాహనాలకు బదులు...
MAY29:ఎవరెస్ట్ డే
1953 మే29 సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్గే ఇద్దరు కలిసి తొలిసారి ఎవరెస్ట్ పర్వతంను అధిరోహించారు. ఆ రోజు నుంచే మే29 ఎవరెస్ట్ డేగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలలో...
మమ్మల్ని ఎదుర్కొవడం చాలా కష్టం…
రణరంగంలో తమను ఎదురించే నిలిచే దేశం ఇప్పటివరకు రాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. స్టాలిన్ గ్రాడ్ యుద్దం జరిగి 80యేళ్లు పూర్తి సందర్భంగా నాటి యుద్ద వీరులకు నివాళులు అర్పించారు. ఈ...
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. 50 మంది మృతి!
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఎనమిదో రోజుప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇరాన్లోని 80 పట్టణాలు, నగరాలకు ఈ నిరసనలు విస్తరించగా మహిళల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను...
ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకపడింది రష్యా. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇరాన్ కు చెందిన 400...
పాక్ ఆభ్యర్థనను తిరస్కరించిన మాస్కో…
పాకిస్థాన్కు రష్యా నుంచి ఆయిల్ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి మాస్కో బయలుదేరిన పాక్ ప్రతినిధి బృందంకు చుక్కేదురైంది. రష్యా నుంచి దిగుమతి చేసుకొని ముడి చమురుపై 30-40శాతం తగ్గింపును రష్యా నిరాకరించనట్టు...
బైజూస్ అంబాసిడర్గా మెస్సీ
ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ కీలకనిర్ణయం తీసుకుంది. ఆర్జెంటీనా పుట్బాల్ ఆటగాడు కెప్టెన్ లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని బైజూస్ సహావ్యవస్థాపకురాలు దివ్య గోకుల్నాథ్ శుక్రవారం ప్రకటించారు.
పారిస్ సెయింట్ జర్మైనక్ ఆడుతున్న...
పీవీకి ఘన నివాళి
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన మహేష్ బిగాల ప్రవాసులతో కలిసి ఈరోజు సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ...
మయన్మార్లో భూకంపం…
మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.56 గంటలకు యాంగాన్లో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదయింది. యాంగాన్కు 260 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని...