Friday, June 21, 2024

వార్తలు

atlas cycle

70 ఏళ్ల బంధానికి తెర..అట్లాస్ సైకిల్ కనుమరుగు..!

కోట్లాది భారతీయులతో 70 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్. పేదవాడి బెంజ్‌ కారుగా భారత్‌లో ఓ వెలుగు వెలిగిన అట్లాస్‌ సైకిల్‌ లాక్ డౌన్‌తో పూర్తిగా మూతపడింది. దీంతో...
ssc exams

జీహెచ్‌ఎంసీ పరిధిలో పదోతరగతి పరీక్షలు వాయిదా..

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి,సికింద్రాబాద్ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. రాష్ట్రంలోని...
trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్‌తో బైడెన్‌ ఢీ

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష రేసులో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా క‌న్ఫ‌ర్మ్ అయ్యారు. దేశ ఆత్మ‌ను కాపాడేందుకు ఇక తాను...
vijayawada temple

దుర్గమ్మ దర్శనానికి బ్రేక్..!

దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుండి హోటళ్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆలయాలు తెరచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరచుకోనుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక...
al quida

ఉత్తరాఫ్రికా..ఆల్ ఖైదా చీఫ్ హతం

ఆల్‌ ఖైదాకు గట్టి షాక్ తగిలింది. ఉత్త‌ర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖ‌యిదా నేత అబ్దెల్‌మాలిక్‌ను హత‌మార్చిన‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది.మాలేలో జరిగిన ఈ ఆపరేషన్‌లో మాలిక్‌తో సహా కొంతమంది హతమైనట్లు ఫ్రాన్స్ రక్షణశాఖ...
coronavirus

కరోనా…ఇటలీని దాటేసిన భారత్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మృత్యువాత పడగా భారత్‌లో కూడా కరోనా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచదేశాల్లోకరోనా పాజిటివ్ కేసుల్లో భారత్‌ ఆరోస్ధానంలో నిలవగా...
modi

భారత్-చైనా…కీలక భేటీ!

భారత్ - చైనా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ భూబాగంలోకి చైనా మిలటరీ చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఇక భారత్ - చైనా...
UPPSC

యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల‌..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. కొత్త తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో చూడవచ్చు....
Rains

మరో మూడురోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..

రాగల 2 రోజులలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, నైఋతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, పశ్చిమ...
telangana liquor shops

రికార్డు స్ధాయిలో మద్యం అమ్మకాలు..!

రాష్ట్రంలో మే నెలలో రికార్డు స్ధాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మే 6 నుండి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు రూ.1864.95 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో బీర్ల...

తాజా వార్తలు