కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరణ..

110
msp
- Advertisement -

తెలంగాణలో గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది కేంద్రం. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కేంద్రం.

యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను పలుమార్లు కలిసి వినతిపత్రం సమర్పించారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు.

- Advertisement -