బాలయ్యతో మరోసారి !

11
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘అఖండ’ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పెయిర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఎమోషనల్ సీన్ లో కూడా ప్రగ్యా తన నటనతో మెప్పించింది. తాజాగా మరోసారి బాలయ్యతో జత కట్టింది ఈ బ్యూటీ. అయితే ఈ ఇద్దరు కలిసి నటిస్తుంది సినిమాలో కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం ఈ జంట మళ్ళీ కలిశారు.

ప్రస్తుతం బాలయ్య కమర్షియల్ యాడ్స్ చేస్తూ స్పీడ్ చూపిస్తున్నాడు. తాజాగా మరో యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్ తో కలిసి ఘాట్ లో పాల్గొన్నాడు. ఈ పెయిర్ ఘాట్ పిక్ వైరల్ అవుతుంది. అఖండ కాంబోలో వస్తున్న ఈ యాడ్ ఎలా ఉంటుందో ? మరి.

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కానుంది.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ కి ఈ రిస్క్ అవసరమా?

మార్చి4… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

ఇందులో తప్పేం ఉంది ? – మృణాల్

- Advertisement -