దేశంలో 24 గంటల్లో 9119 కరోనా కేసులు..

90
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదుకాగా 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా 3,39,67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,09,940 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,66,980 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 132 కోట్లకుపై వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా ఇంకా 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -