దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…

69
New corona variant
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 8,813 కరోనా కేసులు నమోదుకాగా 29 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,77,194కు చేరగా 4,36,38,844 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్‌ కేసులుండగా కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,27,098 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 208.31కోట్ల టీకా డోసులను పంపిణీ పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -