దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా…

177
covid 19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 7240 క‌రోనా కేసులు న‌మోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,97,522కు చేర‌గా 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 32,498 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా 5,24,723 మంది క‌రోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62కు చేరగా యాక్టివ్‌ కేసులు 0.08 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉండ‌గా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,59,81,691 టీకాల‌ను పంపిణీ చేశారు.

- Advertisement -