దేశంలో 24 గంటల్లో 42,909 కరోనా కేసులు..

123
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదుకాగా 380 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 20 లక్షలకు పైగా నమోదుకాగా కరోనా నుండి 3,19,23,405 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,76,324 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటివరకు 4,38,210 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -