దేశంలో 24 గంటల్లో 40,134 కరోనా కేసులు..

169
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 40,134 కొవిడ్‌ కేసులునమోదుకాగా 422 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కి చేరుకోగా 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్‌ కేసులుండగా టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 47,22,23,639 టీకాలు వేశామని.. గత 24 గంటల్లో 17,06,598 డోసులు వేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -