దేశంలో 24 గంటల్లో 29,689 కరోనా కేసులు..

158
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 29,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 415 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 42,363 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,98,100 యాక్టివ్ కేసులుండగా 3,06,21,469 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 4,21,382 మంది చనిపోయారు. ఇప్పటివరకు 44,19,12,395 మంది వ్యాక్సిన్ వేసినట్లే ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -