దూసుకుపోతున్న భారత హాకీ జట్టు..

219
ind
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్ – ఏ మూడో మ్యాచ్‌లో 3 – 0 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. ఆట ఫస్టాఫ్‌లోనే భారత్ రెండు గోల్స్ చేయడంతో విజయం సాధ్యమైంది.

తొలి క్వార్టర్‌ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌ చేసి.. మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది ఇండియా. నాలుగో క్వార్టర్‌ లో మూడో గోల్‌ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రూపిందర్‌ పాల్‌ రెండు గోల్స్‌ తో సత్తా చాటగా… 14 వ నిమిషం సిమ్రన్‌ జిత్‌ సింగ్‌ మరో గోల్‌ చేశాడు.

- Advertisement -