దేశంలో 24 గంట‌ల్లో 2628 కరోనా కేసులు

32
Covid19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో 2628 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌గా 18 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 4,31,44,820కు చేరగా 4,26,04,881 మంది క‌రోనా నుండి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 15,414 యాక్టివ్ కేసులుండ‌గా 5,24,525 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.03 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.75, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

- Advertisement -