భారత్ కరోనా అప్‌డేట్..

144
covid19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 236 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2424 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,41,42,989 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 5,30,693 మంది మరణించారు.

దేశంలో ఇప్పటివరకు 2,20,05,16,249 కరోనా టీకాలను పంపిణీ చేయగా మొత్తం కేసుల్లో 0.01 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.80 శాతం మంది కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -