నేటి ముఖ్యమైన వార్తలివే..

14
- Advertisement -

()తెలంగాణ ఇంటర్ ,పదో తరగతి పరీక్ష ఫలితాలు తేదీ ఖరారైంది. వారం రోజుల వ్యవధిలో రెండు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..24న ఇంటర్ ఫలితాలు..

()ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth Reddy:ఆదిలాబాద్‌కు వరాల జల్లు

()ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాట్లాడిన హరీష్‌.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:రేవంత్‌కు సవాల్ విసిరిన హరీష్‌

()66 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు.దీంతో విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330కి చేరింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..66 వేల మందికి అమెరికా పౌరసత్వం

()వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ నామినేషన్ దాకలు చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ నారాయణరావు విగ్రహం వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నామినేషన్ దాఖలు చేసిన సుధీర్ కుమార్

()ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నిన్నటితో యాత్ర 20 రోజులు పూర్తి చేసుకోగా ఇవాళ బ్రేక్ ఇచ్చారు.. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జగన్ యాత్రకు బ్రేక్!

()మందుబాబులకు బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు బార్లు, వైన్స్ బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్న అన్ని వైన్స్, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మందుబాబులకు షాక్ న్యూస్..

()గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామాశాల

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్నికల కోడ్‌..రాజాసింగ్‌పై కేసు

()క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్ర

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Hanuman:హనుమాన్..100 డేస్

- Advertisement -