స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

38
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 197 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 2309 కేసులు యాక్టివ్‌గా ఉండగా కరోనాతో ఇప్పటివరకు 5,30,723 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,46,80,583కి చేరాయి.

మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -