దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు…

117
corona
- Advertisement -

దేశంలో కరనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 13,451 కరోనా కేసులు నమోదుకాగా 585 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరగా ఇప్పటివరకు కరోనా నుండి 3,35,97,339 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులుండగా 4,55,653 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 1,03,53,25,577 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -