ఫ్రాన్స్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం..

131
ktr
- Advertisement -

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బయలుదేరింది. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి కేటీఆర్. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవో లతో సమావేశం కానున్నారు కేటీఆర్. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులున్నారు.

- Advertisement -