దేశంలో 24 గంటల్లో 10,302 కరోనా కేసులు

153
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 10,302 కరోనా కేసులు నమోదుకాగా 267 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,99,925కు చేరగా 3,39,09,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

1,24,868 యాక్టివ్ కేసులుండగా 4,65,349 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 11,787 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

- Advertisement -