పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్

64
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బేగంపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్ లో 2k వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,ఎంపీ సంతోష్ కుమార్.

Also Read:ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అనంతరం 2k వాక్ ప్రారంభించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ రవీందర్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి,విద్యార్థులు,గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:టీ న్యూస్ ఎడ్యుకేషన్‌ ఫెయిర్..గ్రాండ్ సక్సెస్

- Advertisement -