మేమున్నాం : సోనియా గాంధీ

65
sonia
- Advertisement -

ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంక మరియు దాని ప్రజలకు కాంగ్రెస్ తన సంఘీభావాన్ని తెలియజేస్తుందని వారు దానిని అధిగమించగలరని….. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు శ్రీలంక ప్రజలకు మరియు ప్రభుత్వానికి భారతదేశం సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నామని ట్వీట్టర్‌ ద్వారా సంఘీభావాన్ని తెలిపింది కాంగ్రెస్‌ ఆధ్యక్షురాలు సోనియా గాంధీ.

- Advertisement -