- Advertisement -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న రహదారుల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
జోడువాగు రహదారి అభివృద్ధి పనులు, NH-63 నిర్మాణం ఏడాది దాటినా ఇంకా డీపీఆర్ దశలోనే ఉండిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’..క్రేజీ షెడ్యూల్!
రెండు ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.
- Advertisement -

